గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ధర్నా
విశాఖ లోకల్ న్యూస్:ఉత్తర నియోజకవర్గం ప్రతినిధి
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా సందర్శించాల్సిన అన్నాక్యాంటిన్ను వైసీపీ మూఖలు ధ్వంసం చేయడం, టీడీపీ బ్యానర్లు, కటౌట్లు ధ్వంసం చేయడం పట్ల నిరసనగా మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత ,,రాష్ట్ర పార్టీ కార్యదర్శి లొడగల కృష్ణ,, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్, జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత,, జిల్లా పార్టీ కార్యదర్శి జాన్,, జిల్లా పార్టీ కార్యదర్శి సౌజన్య, జిల్లా పార్టీ కార్యదర్శి యాగాటి ఆదిలక్ష్మి, పార్టీ కార్యదర్శి లక్ష్మీ లావణ్య తెలుగు యువత ధనాజీ గౌడ్, నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ తోట శ్రీదేవి, గొంప ధర్మారావు, గంటా శ్రీనివాస్, 25వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి రవి కుమార్, 26వ వార్డు ప్రెసిడెంట్ ముక్కా కిషోర్, 42 వి వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు సెక్రటరీ ముక్కి రామకృష్ణ, 45వ వార్డు ప్రెసిడెంట్ భరణికాన రాజు, సెక్రటరీ నరేంద్ర, ఐటిడిపి నరేష్, వాసుపల్లి రాజు లక్ష్మణ్ రమణ, 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ల పైడికొండ, సెక్రటరీ గండి రవి కుమార్, జోష్, 47వ వార్డు సెక్రటరీ రాజు, ఏడుకొండలు నూకరాజు, 54 వి వార్డు ప్రెసిడెంట్ కుట్టా కార్తీక్, విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.