విశాఖ లోకల్ న్యూస్:
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు లో శనివారం బాదుడే బాదుడు కార్యక్రమం 48 బస్ రూట్ అయ్యప్ప నగర్ మసీదు సెంటర్ నుండి ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు , 49 వి వార్డు ప్రెసిడెంట్ పి మురళీ శేఖర్, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, రాష్ట్ర పార్టీ కార్యదర్శి లొడగల కృష్ణ, రాష్ట్ర పార్టీ మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ బాబ్జీ, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు పైలా ముత్యాల నాయుడ, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్ జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్ జిల్లా పార్టీ కార్యదర్శి జాన్ జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత జిల్లా పార్లమెంటరీ పార్టీ మహిళా కార్యదర్శి లు అప్పలనర్సమ్మ, సౌజన్య లక్ష్మీ లావణ్య, జిల్లా ఐటిడిపి నరేష్, పార్లమెంటరీ పార్టీ తెలుగు యువత కార్యదర్శి ధనాజి గొడ్, నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ తోట శ్రీదేవి, 14 వ వార్డు ప్రెసిడెంట్ వసంతరావు సెక్రటరీ రమణ, 25వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి రవి కుమార్, 26వ వార్డు ప్రెసిడెంట్ ముక్కా కిషోర్ కుమార్, 42వ వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు 44వ వార్డు ప్రెసిడెంట్ కాళ్ళ గౌరీ శంకర్ నాయుడు,45వ వార్డు ప్రెసిడెంట్ భరణికాన రాజు సెక్రటరీ నరేంద్ర, వాసుపల్లి రాజు, లక్ష్మణ్, రమణ, 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ళ పైడికొండ, సెక్రటరీ గండి రవి కుమార్, 47వ వార్డు ప్రెసిడెంట్ చెంగల శ్రీను నూకరాజు, 50వ వార్డు ప్రెసిడెంట్ సనపల వరప్రసాద్, 51 వ వార్డు సెక్రటరీ మధు, మహిళా అధ్యక్షురాలు ధవళ విజయ కుమారి, నరసింహ చౌదరి, 55వ వార్డు ప్రెసిడెంట్ వీరబాబు, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

