పెంచిన విద్యుత్ చార్జీలు మరియు అర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బాదుడే బాదుడు ర్యాలీ.

 పెంచిన విద్యుత్ చార్జీలు మరియు అర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బాదుడే బాదుడు ర్యాలీ.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

మాజీ మంత్రివర్యులు విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గ శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇంచార్జి విజయ్ బాబు అధ్వర్యంలో 53వ వార్డులో పెంచిన విద్యుత్ చార్జీలు మరియు అర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బాదుడే.బాదుడు ర్యాలీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పొలమరశెట్టి కుమారి శ్రీనివాసరావు 53వ వార్డు ప్రెసిడెంట్ దస్తగిరి,సెక్రటరీ శ్రీను, డి వి శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్, జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత, జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి జాన్,ఐటిడిపి నరేష్,  జిల్లా పార్లమెంటరీ పార్టీ మహిళా కార్యదర్శులు సౌజన్య , 14వ వార్డు ప్రెసిడెంట్ పి వి వసంతరావు సెక్రటరీ రమణ, గొంప ధర్మారావు, 25వ వార్డు ప్రెసిడెంట్ కోనేటి సురేష్,  26వ వార్డు ప్రెసిడెంట్ ముక్కా కిషోర్, 42వ వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు, 43వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి మోహన్, 45వ వార్డు శెట్టి మోహన్ దాస్, 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ళ పైడికొండ, 47వ వార్డు చెంగల శ్రీను నూకరాజు, 49వ వార్డు ప్రెసిడెంట్ పి మురళీ శేఖర్, 54వ వార్డు ప్రెసిడెంట్ కుట్టా కార్తీక్, 55వ వార్డు ప్రెసిడెంట్ వీరుబాబు, నియోజకవర్గ నాయకులు, వార్డు ప్రెసిడెంట్ లు సెక్రటరీ లు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.