భీమిలి ఈనాడు రిపోర్టర్ వెంకట్ ని పలువురు పరామర్శ

భీమిలి ఈనాడు రిపోర్టర్ వెంకట్ ని పలువురు పరామర్శ

భీమునిపట్నం: వి న్యూస్ : అక్టోబర్ 01: 

భీమునిపట్నం: రోడ్ ప్రమాదంలో గాయపడిన భీమిలి మండలం ఈనాడు రిపోర్టర్ వెంకట్ ను పలువురు పరామర్శించారు .ఇటీవల రోడ్డు ప్రమాదం లో గాయాలయ్యి నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరిన వెంకట్ ను భీమిలి అన్ని శాఖల అధికారులు   నాయకులు వెంకట్భీ నివాసం లో కలిసి త్వరగా కోలుకోవాలని భగవంతుడుని కోరుతున్నారు.
పరామర్శించిన వారు బీమిలి సీ ఐ రమేష్, మాజీ జీసీడీవో రాజేశ్వరి, లైబ్రేరియన్ శ్రీనివాస ప్రసాద్, డీ ఎస్ పీ పవన్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత, ఎక్సయిజ్ సీఐ రామ కృష్ణ, ఇతర ఆధికారులు, భీమిలి మాజీ మున్సిపల్ చైర్మన్ లు కొప్పల ప్రభావతి , రమేష్, గాడు చిన్ని కుమారి లక్ష్మి , అప్పల నాయుడు, కార్పొరేటర్ దౌలపల్లి కొండ బాబు,  మాజీ ఎంపీపీ, నాల్గో వార్డ్ టీడీపీ అధ్యక్షుడు పాసి నరసింగ్ రావు, తెలుగు యువత నియోజక వర్గం ఉపాధ్యక్షుడు పాసి త్రినాథ కుమార్,ప్రధాన కార్యదర్శి దంతులూరి సిద్దార్థ వర్మ, వివిధ కార్పొరేషన్లు డైరెక్టర్స్ బాడిది బోయిన రాములప్పడు,
దబ్బిరు ప్రశాంతి , మాజీ సర్పంచ్ లు  కారి అప్పారావు, కింగ్, ఉత్తరాంధ్ర దళిత నేత బాగం గోపాల్, యువజన నేత లు గంటా ఎల్లాజీరావు, నర్సింగ్, లక్ష్మణ, కార్తిక్, ఓ ఎస్ జీ  ఫౌండర్ శివ, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్ల అసోసియేషన్ భీమిలి నియోజకవర్గం అధ్యక్షుడు వాండ్రాసి సతీష్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు రంగా, బుల్లి, గణపతి, రాజు, ఈశ్వర్, ఆది, జయంత్, త్రిమూర్తులు, ఉపాధ్యాయ సంఘం నేతలు పర దేశి, దుర్గా ప్రసాద్, మాజీ ఎంపీటీసీ లు కోడి బోయిన రాంబాబు, శీరపు రమణ వివిధ ప్రైవేట్ స్కూల్ లు, ఇంజినీరింగ్ కళాశాలల యజమానులు, పలువురు హిందూ ఆధ్యాత్మిక వేత్తలు, పాస్టర్ లు, ఇమామ్ లు, యువత , వినాయక కమిటీల ప్రతినిధులు, తదితరులు భారీ గా వచ్చి ఆయన యోగ క్షేమాలు అడిగి వేగంగా కోలు కోవాలని ఆకాక్షించారు.