వాల్తైర్ మండలంలో బీజేపీ బూత్ కమిటీల కొరకు సమావేశం

వాల్తైర్ మండలంలో బీజేపీ బూత్ కమిటీల కొరకు సమావేశం.

వాల్తైర్ : పెన్ షాట్ ప్రతినిధి : సెప్టెంబర్ 28:

గురువారం విశాఖ జిల్లాలో వాల్తైర్ మండలం ప్రవాస్ యోజన కార్యక్రమానికి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్,బిజేపి వాల్తేర్ మండలంలో మాజీ కార్పొరేటర్,బిజేపి సీనియర్ నాయకురాలు కొల్లి రత్న కుమారి కలసి 21 వార్డ్ లో 163 పోలింగ్ బూత్ లో కమిటీల కొరకు చర్చించడం జరిగింది, మరియు 19 వార్డ్ లో పోలింగ్ బూత్165 లో ఉన్న బిజేపి నాయకులు,వాడమోదుల సందీప్ కలసి, వారి యొక్క పోలింగ్ బూత్ కమిటి శక్తి కేంద్ర ఇన్చార్జిల కొరకు చర్చలు జరుగాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, విశాఖ జిల్లా కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు పొట్నూరు వెంకట కృష్ణా రావు, వాల్తేరు మండల బిజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.