ఆదివాసి బాలింత. ఐదు కిలోమీటర్లు కొండల మధ్య బైక్ పై ప్రయాణం.

ఆదివాసి బాలింత. ఐదు కిలోమీటర్లు కొండల మధ్య బైక్ పై ప్రయాణం.

రోలుగుంట:

రెండు కిలోమీటర్లు నవ శిశువు ( పాప) చేత్తో మోసుకుంటూ నడక ప్రయాణం - వైద్యం కోసం. బాలింత అవస్థలు -

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పిత్రి గడ్డ గ్రామం ఎత్తైన కొండల మధ్య 14 కుటుంబాలు 80 మంది జనాభా ఆదివాసి కోందు తెగ ఆదివాసి గిరిజనలు జీవనం సాగిస్తున్నారు. కొర్ర రూతు(20) సంవత్సరాలుగర్భవతి. 9 నెలలు నిండిన తర్వాత సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతూ. రాత్రి 8 గంటల సమయంలో ఫ్రీగా డిలీట్ అయింది. పాప జన్మించింది. ఆసుపత్రికి తీసుకు రావాలంటే  చిమ్మ చీకట్లో అడవికి తీసుకొని రాలేకపోయి.ఉదయం ఏడు గంటల సమయలో భర్త అయిన కొర్రలక్ష్మణరావు.తన కుటుంబ సభ్యులురెండు బైకులతోసహాయంతో బాలింతను ఆర్ల గ్రామం నుండిబైక్ మీద తీసుకొస్తూ ఆర్ల  గ్రామంలో నుండి ఆటోలోతీసుకెళ్ల బుచ్చo పేట పీహెచ్ సి లో జాయిన్ చేయడం జరిగింది.

పిత్రీ గడ్డ గ్రామంలో 25 మంది పిల్లలు ఉన్నారు. అంగన్వాడి కేంద్రం లేదు.. కమ్యూనిటీ హెల్త్ వర్గం లేరు. ఈ గ్రామంలోని గర్భిణీ స్త్రీలు అందరు కూడా గ్రామం లోనే డెలివరీ అవుతుంటారు. రోడ్డు సౌకర్యం లేక 2020 సంవత్సరంలో దగ్గర్లో ఉన్న జాజులు బంద.. పిత్రి గడ్డ గ్రామస్తులు సహితంగా ప్రతి ఇంటికి 3000 రూపాయలు చొప్పున  చందాలు వేసుకొనిరోడ్డు నిర్మాణం చేసుకున్నారు.బైకు అతి కష్టం మీద ప్రయాణించే అవకాశం ఉంది.విశాఖ పరిపాలన రాజధానిగా కాబోతున్నది.. అభివృద్ధి ఫలాలు మాకు అందడం లేదు.. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో. గర్భిణీ స్త్రీలు అడవి మధ్యలో. రాళ్లు రప్పల మధ్య అడవి తల్లి వడిలో పురుడు పోసుకున్న పరిస్థితి మా ఆదివాసి బిడ్డలకు నేటికీ దౌర్భాగ్య పరిస్థితి దాపరిస్తుంది. మా బిడ్డలకు. డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లేకపోవడంతో. రేషన్ కార్డులు యాడ్ లేదు. జగనన్న నవరత్నాలు పథకాలు అందాలంటే.. రేషన్ కార్డులో పేర్లు ఉండాలి. కానీ నేటికి కూడా నా పిల్లలకి లేవు. స్కూల్లో జాయినింగ్ చేయాలంటే. రేషన్ కార్డులో పేర్లు ఉండాలి. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మా రోడ్డు కోసంఫారెస్ట్ అనుమతులు మంజూరు చేయాలని.జిల్లా కలెక్టర్ కి అనకాపల్లి వారికి అనేకసార్లు ఫిర్యాదు చేసిన. పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్య వైద్యం అందుబాటులో తీసుకురావాలి. రోడ్డు సౌకర్యం కల్పించాలి. బుచ్చింపేట పిఏసి పరిధిలోబర్త్డే వెయిటింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఉగాది నాటికి.  రోడ్డు సౌకర్యం. అంగన్వాడి సెంటర్. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ని

 నియమించకపోతే. కొండ శిఖర గ్రామస్తులందరూ కలుపుకొని అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి డోలు యాత్ర ద్వారా మా నిరసన తెలియజేసేందుకు పిటిజి సంక్షేమ సంఘం. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తాము. ఆంధ్రప్రదేశ్ జరిగిన సంఘం  ఐదో షెడ్యూల్ సాధన కమిటీ.  జిల్లా గౌరవ అధ్యక్షులు కే గోవిందరావు.గిరిజన సంఘ మండల కార్యదర్శి కొర్ర కృష్ణ డిమాండ్ చేసారు.