శ్రీ వెంకట సాయి దుర్గ మెడిప్లాజాని ప్రారంభించిన పి జి వి ఆర్ నాయుడు గణబాబు తనయుడు మౌర్యసింహ

శ్రీ వెంకట సాయి దుర్గ మెడిప్లాజాని ప్రారంభించిన పి జి వి ఆర్ నాయుడు గణబాబు తనయుడు మౌర్యసింహ.

విశాఖపట్నం పట్చిమ నియోజకవర్గo:

విశాఖపట్నం పట్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి జి వి ఆర్ నాయుడు గణబాబు తనయుడు మౌర్యసింహ ముఖ్యఅతిథిగా విచ్చేసి శ్రీ వెంకట సాయి దుర్గ మెడిప్లాజా జీవీఎంసీ 88 పరిధిలో నరవ ప్రారంభోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకట సాయి దుర్గ మెడిప్లాజా ప్రొప్రైటర్ చందు, డాక్టర్ సూరిబాబు, మనోజ్, పవన్, మహాలక్ష్మి, పీల జగదీష్, సన్నారావు, రాము తదితరులు పాల్గొన్నారు.