ఓబిసి విశాఖ జిల్లా అధ్యక్షునిగా పోతిన పైడి రాజు ( చిన్ని) ఏకగ్రీవ ఎన్నిక.

  ఓబిసి  విశాఖ జిల్లా అధ్యక్షునిగా  పోతిన పైడి రాజు  

( చిన్ని)  ఏకగ్రీవ ఎన్నిక.

 విశాఖ,వాల్తేర్, ; వి న్యూస్ ప్రతినిధి

విశాఖపట్నం, భారతీయ జనతా పార్టీ  ఓబిసి  విశాఖ జిల్లా అధ్యక్షునిగా  పోతిన పైడి రాజు  ( చిన్ని) ని నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర , బిజెపి  రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు  , ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు విశాఖ జిల్లా ఓబీసీ మాజీ అధ్యక్షులు  పల్లె శ్రీనివాసులు నాయుడు  అధ్యక్షతన నియామక పత్రాన్ని అందజేశారు.  

కార్యక్రమంలో ఓబీసీ ఉపాధ్యక్షులు ఓమ్మి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి సనపల రామకృష్ణ , ఓబీసీ విశాఖపట్నం పార్లమెంట్ ఇంచార్జ్ భోగాది స్వామి నాయుడు, పోతిన ప్రసాద్ , రుగడ శ్రీనివాస్, వివి రమణ ,  శంకర్, జామి శివాజీ రావు ,  రమణమ్మ, మొదలగువారు  ఓబీసీ సభ్యులు అందరూ  పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.