వృక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆజాద్ కా అమృత్ మహాత్సవo.
భీమునిపట్నం:
వృక్ష ఫౌండేషన్ అధ్యక్షులు కాకర సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆజాది కా అమృత్ మహోత్సవం లాంటి కార్యక్రమాలు జాతీయ భావాన్ని పెంపొందించే దిశగా దోహదపడుతాయన్నారు. ప్రపంచంలోనే ప్రత్యేక, సుస్థిర స్థానాన్ని సాధించుకున్న భారతదేశ సమగ్రత కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరసింహమూర్తి , క్రైమ్ ఎస్సై మన్మధరావు , ట్రాఫిక్ఎస్సై , వెల్లంకి సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు, ఉప సర్పంచ్ కంచరాపు శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకట్రావు ,సీనియర్ నాయకులు కాకర వెంకటరమణ, చంద్రమౌళి, మాస్టర్ బాబూలాల్ , పంచాయతీ కార్యదర్శి బాబి,మేము సైతం సొసైటీ దేవుడు బాబు ,శ్రీనివాసరావు, మాద బత్తుల బుజ్జి,బోద్ధపు బంగార్రాజు , వృక్ష ఫౌండేషన్ సభ్యులు సాడి శంకర్, చుక్క నాయుడు,కాకర కిరణ్, కొమ్ము ఉదయ్ తదితరులు నాయకులు పొల్గొన్నారు.


