ఏ ఎస్ ఓ కార్యాలయంలో ఉన్న ఆధార్ కేంద్రం పరిశీలించిన జోన్ 5కమీషనర్

ఏ ఎస్ ఓ కార్యాలయంలో ఉన్న ఆధార్ కేంద్రం పరిశీలించిన జోన్ 5కమీషనర్.

కంచరపాలెం:

జి వి ఎం సి జోన్ 5 జోనల్ కమీషనర్ రాచూరి గదాధర విజయ కృష్ణ బుధవారం కంచరపాలెం రైతు బజార్ బ్యాక్ సైడ్ వున్న ఏ ఎస్ ఓ కార్యాలయం నందు గల ఆధార్ సేవా కేంద్రానికి స్వయంగా వచ్చి తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆధార్ సేవా కేంద్రం పనితీరు, అలాగే  ఆధార్ సేవా కేంద్రం పని వేళలు అడిగి తెలుసుకున్నారు. జోన్ 5 ప్రజలు ఆధార్ సేవా కేంద్రం సేవలు ఉపయోగించు కోవాలి అని ప్రజలకు సూచించారు.