15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విఆర్ఓ..
శ్రీకాకుళం జిల్లా:
కొత్తూరు మండలం పొనుటూరు సచివాలయంలో ఏసీబీ దాడి పొనుటూరు గ్రామానికి చెందిన బెవర శ్రీదేవి తన భర్త చనిపోయారు అతను పేరున ఉన్న భూములను తన పేరు చేయటానికి మోటివేషన్ కోసం వీఆర్వో తొత్తడి సోమేశ్వరరావును కలవగా విఆర్ఓ 30000 లంచం డిమాండ్ చేశారు ఆమె 30,000 ఇవ్వలేనని అనగా వీఆర్వో తొత్తడి సోమేశ్వరరావు 15 వేల రూపాయలకి ఒప్పుకున్నట్లు ఆమె చెప్పారు రైతు శ్రీదేవి ఏసీబీని ఆశ్రయించింది వీఆర్వో సోమేశ్వరరావుకు 15 వేల రూపాయలు రైతు శ్రీదేవి ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్ రమణమూర్తి తన సిబ్బందితో పాటు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు డీఎస్పీ మాట్లాడుతూ విశాఖపట్నం లో ఉన్న ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్టు చెప్పారు ఈ దాడుల్లో డి.ఎస్.పి బి.వి.యస్.యస్.రమణ మూర్తి తో పాటు సి.ఐ.కె భాస్కర్,బి.హరి, యస్.ఐ సత్య రావు,చిన్నం నాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.