మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలిపిన ఐదో వార్డు తెలుగుదేశం అధ్యక్షులు
జీవీఎంసీ జోన్ టు 5 7 8 వార్డుల పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెంచమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకి దిగినందున వారికి భీమిలి నియోజకవర్గం ఐదో వార్డు తెలుగుదేశం అధ్యక్షులు నాగోతి.వెంకట సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పారిశుద్ధ్య కార్మికుల వంటావార్పుకు మూడు వార్డులకు తన వంతు ధన సాయం చేశారు.

