టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పిల్లా వెంకటరావు.
విశాఖపట్నం ప్రతినిధి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాబు మరియు రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు వాణిజ్య విభాగ కమిటీ నియమించడం జరిగింది, ఈ కమిటీ లో భీమిలి నియోజక వర్గం నుండి 7 వ వార్డు కి చెందిన నాయకుడు పిల్లా వెంకటరావు ని ఆర్గనైజింగ్ సెక్రటరీ గా నియమించరూ ఈ సందర్భంగా పిల్లా వెంకట రావు రాష్ట్ర వాణిజ్య విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ నియమించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.

