కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‍లకు జైలు శిక్ష

 కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‍లకు జైలు శిక్ష.



గోపాలకృష్ణ ద్వివేది గిరిజా శంకర్
రాజశేఖర్
చినవీరభద్రుడు జె.శ్యామలరావు
శ్రీలక్ష్మి
ఎంఎం నాయక్ విజయ్‍కుమార్‍

వీరందరికీ రెండు వారాల జైలుశిక్ష, జరిమానా విధించిన ఏపీ హైకోర్టు

కోర్టును క్షమాపణ కోరిన ఐఏఎస్‍లు - జైలుశిక్షకు బదులుగా ఏడాదిపాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్‍కు వెళ్లి సేవ చేయాలని హైకోర్టు ఆదేశం

 ఏడాదిపాటు సంక్షేమ హాస్టల్‍లో ఒక్కపూట భోజనం పెట్టాలన్న హైకోర్టు

ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దంటూ గతంలో హైకోర్టు ఆదేశాలను పాటించని ఐఏఎస్ అధికారులు.