సుబ్రమణ్యం స్వామి ఆశీస్సులు పొందిన మాజీ మంత్రి

సుబ్రమణ్యం స్వామి ఆశీస్సులు పొందిన మాజీ మంత్రి

ఆంద్రప్రదేశ్: వి న్యూస్ : సెప్టెంబర్ 27:

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాముఖ్య పుణ్యక్షేత్రాలు లో ఒకటైన కృష్ణా జిల్లా మోపిదేవి దేవాలయం లో కొలువైన సుబ్రహ్మణ్యం స్వామి వారిని దర్శించుకొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితులు మంత్రోచ్చారణ మద్య పూజలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందిన భీమిలి మాజీ మంత్రి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు  - మూడు జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ముత్తంశెట్టి శివ నందీష్ బాబు.