శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూన వ్యక్తి కి నగర బహిష్కరణ..
మధురవాడ వి న్యూస్ ప్రతినిధి 2022 డిసెంబర్ 20
విశాఖ కమీషనర్ ఆఫ్ పోలీస్ సి చ్ శ్రీకాంత్ ఆదేశాలతో పి.ఎం.పాలెం ఆర్.హెచ్ కాలనీకి చెందిన సయ్యద్ రెహాన్, 27సం అనే యువకుడు
రౌడీషీట్ కలిగి ఉండితరచూ చట్టవ్యతిరేక కార్యలకాపాలకు పాల్గొంటూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ ప్రజలను భయబ్రాంతులకు కల్గిస్తున్నాడని అతడి కదలికలను, ప్రవర్తనను పరిశీలించి, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం,19-12-2022 నుండి 6 నెలలు నగర బహిష్కరణ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది. అని పి.ఎం.పాలెం సి.ఐ యెన్ని రామక్రిష్ణ అన్నారు.

