రాజధానిని అమరావతిలోనే ఎందుకు ఉంచాలి...?*
ఆంధ్రప్రదేశ్ లో విశ్లేషకులు, సీనియర్ల అనుభవాలు.
*1* *అమరావతి*
ఇప్పుడు నడుస్తున్న రాజధాని.
*విశాఖపట్నం*
మళ్లీ అన్నీ మొదలుపెట్టాలి.
*2 అమరావతి*
ముంపు లేదు
*విశాఖపట్నం*
తుఫానులు వచ్చే అవకాశం ఇప్పటికే హుద్ హుద్ తుఫాను వలన విశాఖపట్నం ఒకసారి కకావికలం అయ్యింది.
*3 అమరావతి*
తీరానికి 80 కిలోమీటర్ల పైగా దూరంగా ఉంది.
రేపు ఏదైనా శత్రుదేశాల తోటి యుద్ధం వచ్చినప్పటికీ రక్షణ పరంగా టార్గెట్ కాదు కాబట్టి భయం లేదు.
*విశాఖపట్నం*
దేశం మొత్తం మీద తూర్పు తీరాన రక్షణ పరంగా ఉన్న అతి కీలకమైన ప్రదేశం.
బోలెడన్ని సైనిక కేంద్ర స్థావరాలు ఉన్నాయి. శత్రుదేశంతో యుద్ధం అంటూ జరిగితే మొదట బలి అయ్యేది విశాఖపట్నమే.
*4 అమరావతి*(గుంటూరు జిల్లా) అటు 06జిల్లాలు ఇటు 06 జిల్లాల మధ్యలో ఉంది.
*ఎమ్మెల్యేలు*
84 ఒకవైపు
74 ఇంకోవైపు
*ఎంపీలు*
అటు 12 మంది,
ఇటు 12 మంది
*దూరం*
అటు 600 కిలోమీటర్లు
ఇటు 600 కిలోమీటర్లు.
*జనాభా**
2.35కోట్లు ఒకవైపు,
2.15కోట్లు ఇంకొక వైపు.
*అమరావతి:*
మొత్తం రాష్ట్రానికి నడిబొడ్డున ఉంటుంది. -------------------------------
*విశాఖపట్నం* (జిల్లా)
10జిల్లాలు ఒకవైపు,
02 జిల్లాలు ఒకవైపు.
**దూరం* 11
000 కిలోమీటర్లు ఒకవైపు,
100 కిలోమీటర్ల ఇంకో వైపు
* *జనాభా**
3.5కోట్ల జనాభా ఒకవైపు 50 లక్షల జనాభా ఇంకొక వైపు
*ఎమ్మెల్యేలు*
141ఒకవైపు 19 ఇంకోవైపు
*ఏ రకంగా చూసినా విశాఖపట్నం అందరికీ అన్నిటికీ దూరంగా ఉంటుంది*
5 *అమరావతి*
కృష్ణా నది ఒడ్డున ఉంది. నీటికి కొరత లేదు.
*విశాఖపట్నం*
నీటి కొరత ఉంది.
6 *అమరావతి*
ఇప్పటి జనాభా 01లక్షలోపు మాత్రమే. ఎంతపెరిగినా10లక్షలు మించదు.
అలాగే,
సమగ్రమైన ప్రణాళిక వుంది కాబట్టి కాలుష్యం ఉండదు.
*విశాఖపట్నం* ఇప్పటిజనాభా25లక్షలు.
పెరిగి పెరిగి 50లక్షలు అవుతుంది. ఉన్న ఊరును పెంచుకుంటూ పోవటం వలన అస్తవ్యస్తంగా తయారవుతుంది. కాలుష్యం పెరిగిపోతోంది.
*ఏవిధంగా చూసినా అమరావతిలోని రాజధానిని కదిలించడం ముమ్మాటికీ కుటిలమైన రాజకీయ వికృతక్రీడ, మూర్ఖత్వం.**
👉 అమరావతిలో ఉన్నంత విశాలమైన రహదార్లు ఢిల్లీలో కూడా లేవు...*
*👉 భూగర్భ కేబుల్ వ్యవస్థతో ఒక్క కరెంటు వైరు కూడా బయటకి కనిపించకుండా నిర్మించారు...*
*👉 భూమికి పాతికఅడుగుల క్రింద నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో దోమలవలన, అపరిశుభ్రతవల్ల వచ్చే రోగాలు అమరావతి దరిదాపుల్లో వినిపించవు....*
*👉 కనీసం అమెరికాలో కూడా ఇంత పక్కాప్రణాళికతో నిర్మించిన నగరంలేదు...*
*👉 వచ్చే వందేళ్లవరకు నీటికోసం చెన్నై, ముంబై, బెంగుళూరు నగరాల్లా కటకటలాడాల్సిన పనికూడా లేకుండా కృష్ణమ్మఒడ్డున భూదేవిసైతం నివ్వెరపోయేలా...ఆకాశం అచ్చెరువొందేలా ...ప్రపంచదేశాలు మనవైపు చూసేలా, భూతలస్వర్గం అనిపించుకునేలా మన అమరావతి పునర్నిర్మాణం తధ్యం...*
*ఆంధ్రుల రాజధాని అమరావతి...*అంటున్న 80శాతం ఆంధ్రులు అంటున్న విశ్లేషకులు

