ఇప్పుడే అందిన తాజా వార్త : కార్పొరేటర్లు ఇంకా ప్రమాదంలోనే ఉన్నాము.

ఇప్పుడే అందిన తాజా వార్త : కార్పొరేటర్లు ఇంకా ప్రమాదంలోనే ఉన్నాము 

కులు మనాలి:

ఇప్పుడే అందిన తాజా వార్త కులుమనాలి నుండి చండిఘడ్ వెళ్తున్న 95మంది కార్పొరేటర్లు ఇంకా ప్రమాదంలోనే ఉన్నామని కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సు పైకి కొండచరియలు విరిగి పడుతున్నాయని ఇంకా 10కిలోమీటర్లు దూరంలో ఉన్నామని భయం భయంతో ప్రయాణిస్తున్నామని 56వ వార్డ్ కార్పొరేటర్ శరగడం రాజశేఖర్ విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి తో తమ ప్రయాణంలో విషయాలను అందించారు.