వైజాగ్ నుంచి కులు మనాలి బయలుదేరిన కార్పొరేటర్లు సురక్షితం.
కులు మనాలి:
వైజాగ్ నుంచి బయలుదేరిన కార్పొరేటర్లు సురక్షితం.
కులు మనాలి మధ్య చిక్కుకున్న వైజాగ్ కార్పొరేటర్లు సురక్షితం.
కులు.. మండి జిల్లా కలెక్టర్లతో చర్చించిన జీవీఎంసీ కమిషనర్
లక్ష్మి శ
మండి కి 12 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం
కార్పొరేటర్లకు ఆహారంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం
జీవీఎంసీ కమిషనర్ లక్ష్మిశ.