మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
లక్ష్య" అవార్డును అందుకున్నా డాక్టర్ ప్రశాంతి
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఐఏఎస్చేతుల మీదుగా మధురవాడ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ప్రశాంతి "లక్ష్య" అవార్డును అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ మరియు క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ విశాఖ డా.మధుధన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మధురవాడ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ప్రశాంతి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

