రైతుల మహాపాదయాత్రకు మద్దతు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.
మంగళగిరి:
మంగళగిరిలో రైతుల పాదయాత్రలో పాల్గొన్న శైలజానాథ్
రైతులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి.
3 రాజధానుల పేరిట 30 వేల మంది రైతులను బలి చేయవద్దు.
అమరావతిని రాజధానిగా నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

