సింహాచలం దేవస్థానం పి ఆర్ ఓ మాటలను లెక్కచేయ్యని కింద స్థాయి సిబ్బంది.
సింహాచలం దేవస్థానం:
నేను ఆఫీసర్ ని, ఆఫ్ట్రాల్ పి ఆర్ ఓ అంటున్న అసిస్టెంట్ ఇంజనీర్ తాతాజీ,
పి ఆర్ ఓ నాయుడు లోకల్ జర్నలిస్ట్ లకు తమ సంస్థ ఇచ్చిన ఐడి కార్డు తో దేవాలయం దర్శనం కి అనుమతి నిస్తే ఆడెవడు పి ఆర్ ఓ నాయుడు నేను ఆఫీసర్ ని నేను చెప్పినట్టే జరగాలి అంటూ శంభోదిస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ తాతాజీ శనివారం సింహాచలం దేవస్థానం దర్శనం నకు వచ్చిన జర్నలిస్ట్ సభ్యులను తమ ఐడి లతో అనుమతి నిచ్చిన దేవస్థానం పి ఆర్ ఓ నాయుడు పై దేవస్థానం సిబ్బంది అనుచిత వ్యాఖ్యలు చేసి వాడెవడు పి ఆర్ ఓ నాయుడు, ఆఫ్ట్రాల్ పి ఆర్ ఓ అంటూ శంభోదిస్తూ మహిళలపై దురుసుగా వ్యవహారిస్తున్న సిబ్బంది వారికి అనుకూలంగా ఉన్నవారికి అనుమతి నిస్తూ పి ఆర్ ఓ నాయుడు అనుమతి ఇచ్చినా లెక్క చెయ్యము నేనే ఆఫీసర్ ని అంటున్న అసిస్టెంట్ ఇంజనీర్ తాతాజీ అంటున్నారని పి ఆర్ ఓ కార్యాలయం ఒక పక్క మూత్రాలయాలు కు తాలాలు వేయటం తో మహిళలు మండుటెండలో ఇబ్బందులకు గురవుతున్నామని గోపురం దారిలో మరుగుదొడ్లు ఒక్కటే అవ్వడం తో మహిళలు ఇబ్బందులు పడుతున్నామని భక్తులకు మౌలిక సదుపాయాలని కోరుతున్నారు.

