అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్న గంటా శ్రీనివాసరావు


 ఉత్తర నియోజకవర్గం విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి:

అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్న గంటా శ్రీనివాసరావు.

మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు  మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గం 54వ వార్డు లో గల శ్రీ శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఉత్సవానికి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 45ళ వార్డు సింగాలమ్మపురంలో గల శ్రీ శ్రీ శ్రీ సింగాలమ్మ అమ్మవారి ఉత్సవానికి హాజరై అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం 43వ వార్డు లో గల శ్రీ శ్రీ శ్రీ కుంచమాంబ అమ్మవారి ఉత్సవానికి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ విజయ్ బాబు రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డేటి మోహన్, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్ జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్ జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత, నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ తోట శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ లు పొలమరశెట్టి శ్రీనివాసరావు, పెంటకోట త్రినాథరావు, వార్డు ప్రెసిడెంట్ లు కుట్టా కార్తీక్, గొర్లి అప్పారావు, పుక్కళ్ళ పైడికొండ, పి వి వసంతరావు,  భరణికాన రాజు సెక్రటరీ నరేంద్ర, గొంప ధర్మారావు, వాసుపల్లి రాజు, కాళ్ళ శ్రీనివాసరావు, శేఖర్, రాజు, ప్రసాద్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.