ఆల్ ఇండియా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిధిగా విశాఖ పట్చిమ శాసన సభ్యులు గణబాబు.
vishaka local newsApril 10, 2022
ఆల్ ఇండియా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిధిగా విశాఖ పట్చిమ శాసన సభ్యులు గణబాబు.
విశాఖపట్నం ప్రతినిధి:
అనకాపల్లి, పెద్ద రామాలయం వద్ద ఉన్న సంత బైల లో ఆదివారం ఆల్ ఇండియా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏ పి. వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు.