ఏపిలో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవ దానం.
విశాఖ విమ్స్ : వి న్యూస్ :జూన్ 02 :
▪️వైద్య చికిత్సలో విశాఖ విమ్స్ కీలక ముందడుగు.
▪️శ్రీకాకుళం జిల్లాకు చెందిన చంద్రకళ బ్రెయిన్ డెడ్ కాగా, ఆమె నుంచి అవయవ దానం ద్వారా 2 కిడ్నీలు, 2 కళ్ళు సేకరించి మరో నలుగురు జీవితాల్లో వెలుగులు నింపిన వైద్యులు.
▪️పూలు జల్లుతూ హాస్పిటల్ ప్రాంగణంలో చంద్రకళకు ఘన వీడ్కోలు.

