వంశీకృష్ణ యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపిన మధురవాడ జన సైనికులు

వంశీకృష్ణ యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపిన మధురవాడ జన సైనికులు

భీమిలి: వి న్యూస్ : జనవరి 03: 

జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బుధవారం విశాఖ అర్బన్ అధ్యక్షులు గా నియమితులైన చెన్నుబోయిన. వంశీకృష్ణ యాదవ్ కి భీమిలి నియోజకవర్గ జనసైనికులు :  నరసింహ నాయుడు, సంతోష్ నాయుడు, తిరుమల రావు శుభాకాంక్షలు  తెలిపారు.